Praja Telangana
తెలంగాణ

ఎవరెస్ట్ ఎక్కిన ఆసిఫాబాద్ అమ్మాయిలు

ఆసిఫాబాద్ ఎంజేపీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపల్ రత్నాబాయి తెలిపారు. గత నెల 25న నేపాల్కి వెళ్లిన హిమబిందు, బిక్కుబాయ్ 27వ తేదీన ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లారు. తొమ్మిది రోజుల అనంతరం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారని ప్రిన్సిపల్ చెప్పారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

Related posts

మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక

తెలంగాణ సచివాలయ సందర్శన లోప్రపంచ ముద్దుగుమ్మలు*

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Share this