Praja Telangana
తెలంగాణ

ఎవరెస్ట్ ఎక్కిన ఆసిఫాబాద్ అమ్మాయిలు

ఆసిఫాబాద్ ఎంజేపీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపల్ రత్నాబాయి తెలిపారు. గత నెల 25న నేపాల్కి వెళ్లిన హిమబిందు, బిక్కుబాయ్ 27వ తేదీన ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లారు. తొమ్మిది రోజుల అనంతరం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారని ప్రిన్సిపల్ చెప్పారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

Related posts

ఇక గ్యాస్ సిలిండర్ 500 కే.. ప్రతి ఇంట్లోకి రానున్న మరో రెండు గ్యారెంటీలు…మహిళ శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క..

తెలంగాణ అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా మహిళ కన్వీనర్ గా మద్దెల భావని*

తెలంగాణలో రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం*

Share this