Praja Telangana
తెలంగాణ

భూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

చెన్నూరు నియోజకవర్గం భీమవరం గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యట సందర్భంగా, బెల్లంపల్లి ఎమ్మెల్యే, గడ్డం వినోద్,& ఓ బి సి వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, మంత్రికి మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు, ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ధరణితో ఏర్పడిన భూ సమస్యలను భూభారతి చట్టంతో పరిష్కరిస్తామని గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో అనేక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే, గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్, యాదవ్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు

Related posts

మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేష్

సి సి రోడ్డు పక్కలకు మట్టి వేయాలి*

Share this