Praja Telangana
తెలంగాణ

*మంచిర్యాల నియోజకవర్గం*

*మంచిర్యాల మున్సిపాలిటీ 32వ వార్డుకు చెందిన అయిల్ల విజయ్ మరియు వారి అనుచరులు దాదాపు 40 మంది బిఆర్ఏస్ పార్టీ వీడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. పార్టీలో నూతనంగా చేరిన వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

Related posts

పుస్తకాలోచ్చాయి, పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ కి చర్యలు

ముఖ్యమంత్రిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

కలెక్టర్ కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశం

Share this