కెసిఆర్ ఇల్లందు సభలో మాట్లాడుతూ ఎప్పటినుంచో కలలు కన్నా లంబాడాలు తమ తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలనే డిమాండ్ ను నెరవేర్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్ని దేనిని ఆయన అన్నారు. తమ తండాలకు ఎన్నికైన సర్పంచులుగా లంబాడాలు తామే పరిపాలించుకునే హక్కు కల్పించామని కేసీఆర్ అన్నారు. ఇల్లందు అభ్యర్థి హరిప్రియ నాయకులు గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇల్లందు నియోజకవర్గంలోని పోడు భూములకు పట్టాలి ఇచ్చి వారికి రైతుబంధు సౌకర్యం.. నియోజకవర్గంలో కార్యక్రమాలు చూస్తున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రన్ సీఎం కేసీఆర్ అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ తో పాటు ఖమ్మం ఎంపీ బి ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు, జిల్లా నలుమూల నుంచి వచ్చిన పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు…
